వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను దళారులు వ్యాపారంగా మార్చారు. నకిలీ పత్రాలు సృష్టించి అనర్హులకు ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులు స్పందించి ప్రజాధనం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

