వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణ్ జ్యువెలర్స్ తమిళనాడు మార్కెట్ కోసం ‘అక్షయ తంగా మలిగై’ (ATM) పేరుతో కొత్త జ్యువెలరీ బ్రాండ్ను ప్రారంభించింది. ఈ ఏడాది రాష్ట్రంలో ఐదు స్టోర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి షోరూమ్ను ఆగస్టు 21న చెన్నైలో ప్రారంభించనుంది. స్థానిక వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా డిజైన్లు, ధరలతో ఈ బ్రాండ్ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
Comments
Loading comments...
