Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో 300 అడుగుల జెండా ప్రదర్శన

Follow Udayam on Google
రేఖ దేవి Aug 12, 2026 5:58 PM కాకినాడGeneral
కాకినాడలో 300 అడుగుల జెండా ప్రదర్శన - Udayam
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ ఆధ్వర్యంలో 300 అడుగుల జాతీయ త్రివర్ణ పతాకంతో బుధవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం అభినందనీయమని లయన్స్ ద్వితీయ ఉప గవర్నర్ మెట్టా రాధ అన్నారు.

Comments

G
Loading comments...