వార్తలకు తిరిగి వెళ్లండి
బీఆర్ఎస్ పేరు మీద గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరికి ఎథిక్స్ ఉన్నాయా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. కడియం శ్రీహరి వైఖరిపై ఆయన విమర్శలు చేశారు.
కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాడుతున్న తమకు ఎథిక్స్ లేవా? అని కౌశిక్రెడ్డి నిలదీశారు. ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ విచారణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు వచ్చాయి.
Comments
Loading comments...

