Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై 190 కేసులు నమోదు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 04, 2026 1:45 PM కడపGeneral
కడపలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై 190 కేసులు నమోదు - Udayam
కడప జిల్లాలో వాహనాల తనిఖీల సందర్భంగా రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన 190 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. వారికి రూ.41,990 జరిమానా విధించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్పీ కోరారు. తనిఖీల సందర్భంగా రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...