వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 318 కేసులు నమోదు చేసి రూ.72,995 జరిమానా విధించారు.
ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సూచించారు. రాంగ్రూట్లో డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

