వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మండలం కిష్టంపేటకు చెందిన రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారుడు బండి సాగర్ (30) పాముకాటుతో మృతి చెందారు. తల్లిదండ్రులను పరామర్శించేందుకు వచ్చి నిద్రిస్తుండగా అతడిని పాము కరిచింది.
కుటుంబసభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించారు. సాగర్ మృతిపట్ల పలువురు క్రీడాకారులు, నేతలు సంతాపం తెలిపారు.
Comments
Loading comments...

