వార్తలకు తిరిగి వెళ్లండి

కావలి పట్టణం, రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం వేళ రోజూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు సమాచారం లేకుండా కోతలు విధించడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

