వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం లోని 4వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త జానుమూరి ధనుంజయరావు కుటుంబానికి మంగళవారం తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా కింద రూ.5 లక్షల చెక్కును బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారని తెలిపారు.
Comments
Loading comments...

