వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కార్తికేయ కాలనీ పార్కులో పాము సంచారం కలకలం రేపింది
పార్కులో పాము కనిపించడంతో కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్నారు .
పార్కులో చెత్తాచెదారం పేరుకుపోవడంతోనే పాములు సంచరిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
వెంటనే పార్కును పరిశుభ్రం చేసి పేరుకుపోయిన చెత్తను తొలగించాలని మున్సిపల్ అధికారులను కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు
Comments
Loading comments...

