వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి బస్టాండ్ వద్ద సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉపాధి హామీ నిధులు పెంచి, పంటలకు మద్దతు ధర కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.
అంగన్వాడీ, ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

