Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంపూడిలో పారిశుద్ధ్య సిబ్బంది జీతాల కోసం నిరసన

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 12:35 PM పల్నాడుGeneral
కారంపూడిలో పారిశుద్ధ్య సిబ్బంది జీతాల కోసం నిరసన - Udayam
కారంపూడి గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది 16 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఈరోజు నుంచి దీక్ష చేపట్టారు. స్వాతంత్ర్యం రోజే జీతాల కోసం సమ్మెబాట పట్టారు. గ్రామపంచాయతీ రాజ్ నిధుల నుంచి జీతాలు ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని సిబ్బంది ప్రశ్నించారు. 'జీతాలు లేకుంటే ఏం తినాలి, ఎలా బతకాలి' అంటూ అధికారులకు విన్నవించారు. సమస్య పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...