Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికులకు చట్టబద్ధమైన కనీస వేతనాలు ఇవ్వాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 20, 2026 2:31 PM నిర్మల్వాణిజ్యం
కార్మికులకు చట్టబద్ధమైన కనీస వేతనాలు ఇవ్వాలి - Udayam
అర్హులైన కార్మికులు అందరికీ చట్టబద్ధమైన కనీస వేతనాలు అందేలా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలని టి యు సి ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టా రాజన్న డిమాండ్ చేశారు. గురువారం నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందర ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కడు పేదరికంతో కార్మికులు అష్ట కష్టాలు పడుతూ తమ విధి నిర్వహణ బాధ్యతలను చేపడుతున్న ప్రభుత్వ మా స్థాయిలో వారిని ఆదుకోకపోవడం దారుణం అన్నారు.

Comments

G
Loading comments...