వార్తలకు తిరిగి వెళ్లండి

నీలకంఠాపురం పీహెచ్సీలో వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఎంఎలెచ్పీలు ఆందోళనలో పాల్గొన్నారు.
ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని వారు కోరారు.
Comments
Loading comments...

