వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా లో స్వయంభు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ని ఆహ్వానించారు.
శుక్రవారం కాణిపాకం దేవస్థానం పాలకమండలి చైర్మన్ మణి నాయుడు ఎమ్మెల్యే వారిని వారి స్వగృహంలో కలిసి బ్రహ్మోత్సవ పత్రికను అందించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు ఎమ్మెల్యే వారిని ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలు అందించారు.
Comments
Loading comments...

