వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో కానిస్టేబుల్పై దాడి చేసిన వారిపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా నాన్బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఈస్ట్ DSP సీతారాం తెలిపారు.
బాధితుడి ఫిర్యాదు మేరకే ఈ చర్యలు తీసుకున్నామని, నిందితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

