వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుల్ ఎస్సై పోస్టులకు అర్హులైన యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని జన్నారం మండల ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు.
మంగళవారం మధ్యాహ్నం జన్నారం మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో పోలీసులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేస్తుందన్నారు. దరఖాస్తు చేసుకునే వారికి పోలీస్ శాఖ పరంగా ఉచిత శిక్షణ ఇవ్వనున్నామన్నారు.
Comments
Loading comments...

