వార్తలకు తిరిగి వెళ్లండి

100 రోజుల్లో 6 గ్యారెంటీలు,420 హామీలు అమలు చేస్తామని 1,000 రోజులవుతున్నా అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని BRS పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హాజరయ్యారు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, స్కూటీలు వంటి హామీలు విస్మరించిందని తెలిపారు.
Comments
Loading comments...

