Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి: రాంకిషన్ రెడ్డి

Follow Udayam on Google
నిర్మల్ Sep 03, 2026 2:45 PM నిర్మల్General
కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి: రాంకిషన్ రెడ్డి - Udayam
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ గురువారం నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రైతు దీక్ష చేపట్టారు.

Comments

G
Loading comments...