Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి భయం పట్టుకుంది డీసీసీ అధ్యక్షులు సంజీవ్

Follow Udayam on Google
Syed Farooq Sep 03, 2026 4:25 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి భయం పట్టుకుంది డీసీసీ అధ్యక్షులు సంజీవ్ - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కును ఎప్పుడో కోల్పోయిందని అన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో, ఏ విధమైన అభివృద్ధి చేశారో ప్రజలకు బాగా తెలుసని తెలిపారు.

Comments

G
Loading comments...