Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేత నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 11:01 AM వికారాబాద్General
కాంగ్రెస్ నేత నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు - Udayam
కొడంగల్ పట్టణంలో నిర్మిస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనానికి నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ దాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. హైదరాబాద్‌లో సీఎంను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దస్తప్ప, అశోక్, సాయిలు, రమేష్, లక్ష్మప్ప తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...