Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నాయకుడు కమ్మరి బాలరాజు ను పరామర్శించిన డిసిసి అధ్యక్షుడు సంజీవ్

Follow Udayam on Google
Syed Farooq Aug 09, 2026 10:15 PM మహబూబ్‌నగర్తెలంగాణ
కాంగ్రెస్ నాయకుడు కమ్మరి బాలరాజు ను పరామర్శించిన డిసిసి అధ్యక్షుడు సంజీవ్ - Udayam
మహబూబ్‌నగర్ 8వ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కమ్మరి బాలరాజు కాలు విరిగిన విషయం తెలుసుకున్న డీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ బాలరాజుకు ధైర్యం చెప్పారు. ప్రజా సేవలో వెనుకాడవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శేఖర్ నాయక్, రాజు ముదిరాజ్, రాజేష్ ముదిరాజ్, రాకేష్ శెట్టి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...