Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నేతల సవాల్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 21, 2026 6:44 PM నాగర్ కర్నూల్General
కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నేతల సవాల్ - Udayam
దమ్ముంటే మీ ఎమ్మెల్యే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ‌కు సవాల్ విసిరారు . కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై ధర్నా నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సహా 38 మందిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు.

Comments

G
Loading comments...