వార్తలకు తిరిగి వెళ్లండి

కామవరపుకోటలో నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రాథమిక అవసరాలు తీరేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు కోరారు.
Comments
Loading comments...

