వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
అనంతరం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీ గదిలోని ఫ్రీజర్లో భద్రపరిచారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Loading comments...

