వార్తలకు తిరిగి వెళ్లండి

శుద్ధమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకొని కాలనీలో మంచినీటి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు కౌన్సిలర్ మహమ్మద్ జాకీర్ పేర్కొన్నారు.
శనివారం పట్టణంలోని ఓ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ఆవాసాలను గుర్తించి నీటి సౌకర్యం కల్పించడం జరిగిందిమన్నారు. ప్రజలు నేరుగా తన దృష్టికి సమస్యలను తీసుకువస్తే తక్షణమే పరిష్కార మార్గం చూపుతానన్నారు.
Comments
Loading comments...

