వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసాలోని మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో తెలంగాణ మాండలిక భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజీ నారాయణరావు జీవిత విశేషాలు, తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
కాళోజీ సేవలు చిరస్మరణీయమని ప్రిన్సిపల్ నరేశ్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

