వార్తలకు తిరిగి వెళ్లండి

కాళోజీ జయంతి సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల గొడవనే తన గొడవగా భావించిన ప్రజాకవి కాళోజీ అని కొనియాడారు.
నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం రగిలించిన మహనీయుడని పేర్కొన్నారు. యువత కాళోజీ రచనలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

