వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్తూరు మండలంలోని కాళీపట్నం–కృష్ణా జిల్లా గొల్లపాలెం ప్రధాన రహదారి గోతులమయంగా మారింది. గోతుల కారణంగా ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడుతూ గాయపడుతున్నారు.
వాహనాలు గోతుల్లో దిగబడుతుండటంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొత్త రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

