వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందోననే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బేషజాలకు వెళ్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు.
Comments
Loading comments...

