Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లాలో పులి సంచారం.. పవన్ కల్యాణ్ సమీక్ష

Follow Udayam on Google
Ram Sep 10, 2026 1:24 PM జాతీయంGeneral
కాకినాడ జిల్లాలో పులి సంచారం.. పవన్ కల్యాణ్ సమీక్ష - Udayam
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధారపల్లి సమీపంలోని రిజర్వ్‌ ఫారెస్ట్‌లో పులి సంచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్షించారు. పులి కదలికలపై అటవీ, పోలీస్ సమన్వయంతో నిరంతర నిఘా రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను సిద్ధంగా ఉంచడంతో పాటు అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పులికి ఎలాంటి హాని కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...