వార్తలకు తిరిగి వెళ్లండి

2027–28 విద్యా సంవత్సరానికి సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస జవహార్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాల దరఖాస్తుల గడువును ఆగస్టు 7 వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ బి. బేతనస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హత కలిగిన విద్యార్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకుని గడువు తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని ఆమె సూచించారు.
Comments
Loading comments...

