Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జువ్వాడి భవన్ తేనేటి విందులో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ రెడ్డి

Follow Udayam on Google
santhoshmarri Aug 21, 2026 1:50 PM జగిత్యాలGeneral
జువ్వాడి భవన్ తేనేటి విందులో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ రెడ్డి - Udayam
జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మెట్‌పల్లిలో పర్యటించారు మంత్రి కి పార్టీ శ్రేణులు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు ​ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్న మంత్రి పొంగులేటి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యాలయ ఆవరణలో స్వయంగా మొక్కను నాటారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...