వార్తలకు తిరిగి వెళ్లండి

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావు పదవీ విరమణ సందర్భంగా ఘనమైన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఆరున్నరేళ్ల సర్వీసులో సుమారు 25 వేల కేసులను పరిష్కరించడం పట్ల తోటి న్యాయమూర్తులు హర్షం వ్యక్తం చేశారు.
న్యాయవ్యవస్థలో ఆయన అందించిన సేవలను చీఫ్ జస్టిస్ లీసా గిల్ సహా పలువురు న్యాయ నిపుణులు కొనియాడారు. అనంతరం హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆయన దంపతులను ఘనంగా సన్మానించారు.
Comments
Loading comments...

