Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్ట్ సంఘ కో-కన్వీనర్‌గా నవీన్‌కుమార్

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 10:50 AM మహబూబ్‌నగర్General
జర్నలిస్ట్ సంఘ కో-కన్వీనర్‌గా నవీన్‌కుమార్ - Udayam
​తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కో-కన్వీనర్‌గా సి. నవీన్‌కుమార్ నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ నియామక కార్యక్రమంలో పలు జిల్లాల ముదిరాజ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...