వార్తలకు తిరిగి వెళ్లండి

అసోచామ్ నిర్వహించిన 22వ జేఆర్డీ టాటా స్మారక ఉపన్యాసంలో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ మాట్లాడారు.
టాటా సాఫ్ట్వేర్, టీసీఎస్ను ప్రారంభించిన జేఆర్డీ టాటా తక్షణ లాభాల కంటే నాణ్యతకే ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. అదే టాటా గ్రూప్కు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిందని పేర్కొన్నారు. భారత్ కూడా నాణ్యతనే పునాదిగా చేసుకుని ప్రపంచ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
