వార్తలకు తిరిగి వెళ్లండి
భారత పోర్టుల వైపు 15 ఎరువుల నౌకల ప్రయాణం

Photo Gallery
పశ్చిమాసియాలో పరిస్థితులు కుదుటపడటంతో సుమారు 15 నుండి 20 ఎరువులు, డీఏపీ నౌకలు హార్ముజ్ జలసంధి దాటి భారత్ వైపు వస్తున్నాయి. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇందులో 3.32 లక్షల టన్నుల యూరియా, 2.57 లక్షల టన్నుల డీఏపీ, 1.11 లక్షల టన్నుల సల్ఫర్ ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇవి త్వరలోనే భారత పోర్టులకు చేరుకోనున్నాయి.
Comments
Loading comments...