Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పోర్టుల వైపు 15 ఎరువుల నౌకల ప్రయాణం

నవీన్ రెడ్డి Jul 06, 2026 2:26 AM అల్ ఇండియా 9 viewsabout 2 hours ago
భారత పోర్టుల వైపు 15 ఎరువుల నౌకల ప్రయాణం - Udayam Digital

Photo Gallery

భారత పోర్టుల వైపు 15 ఎరువుల నౌకల ప్రయాణం - main
భారత పోర్టుల వైపు 15 ఎరువుల నౌకల ప్రయాణం - gallery image
పశ్చిమాసియాలో పరిస్థితులు కుదుటపడటంతో సుమారు 15 నుండి 20 ఎరువులు, డీఏపీ నౌకలు హార్ముజ్ జలసంధి దాటి భారత్ వైపు వస్తున్నాయి. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో 3.32 లక్షల టన్నుల యూరియా, 2.57 లక్షల టన్నుల డీఏపీ, 1.11 లక్షల టన్నుల సల్ఫర్ ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇవి త్వరలోనే భారత పోర్టులకు చేరుకోనున్నాయి.

Comments

G
Loading comments...