వార్తలకు తిరిగి వెళ్లండి
టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంపిక

ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో T20 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2026లో పరుగుల సునామీ సృష్టించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Comments
Loading comments...