వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలో వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం జోరందుకుంది. నిన్నటి నుంచి అడపాదడపా వర్షం కురుస్తుండగా, సోమవారం ఉదయం నుంచి భారీగా వర్షం పడుతోంది.
గత పది రోజులుగా వర్షాలు లేక పంటల పరిస్థితిపై ఆందోళనలో ఉన్న రైతులకు తాజా వర్షం ఊరటనిచ్చింది. పంటలకు మేలు చేసేలా వర్షం కురుస్తుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

