Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోగి కుటుంబం పిటిషన్‌పై విచారణ వాయిదా

Follow Udayam Digital on Google
జోగి కుటుంబం పిటిషన్‌పై విచారణ వాయిదా - Udayam Digital
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులు విజయవాడ మహిళా కోర్టులో వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేయొద్దంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఇబ్రహీంపట్నం పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.

Comments

G
Loading comments...