Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోగి బెయిల్‌ విచారణ వాయిదా

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 05, 2026 3:07 PM కృష్ణా జిల్లాGeneral
జోగి బెయిల్‌ విచారణ వాయిదా - Udayam
మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు మేఘన ఫిర్యాదు చేసిన గృహహింస, వరకట్న వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది. జోగి రమేశ్ కుటుంబ సభ్యులు సహా 11 మంది దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై న్యాయమూర్తి కేసు వివరాలను పరిశీలించిన అనంతరం తదుపరి విచారణ తేదీని నిర్ణయించారు.

Comments

G
Loading comments...