వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు అవకాశం కల్పించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ‘వర్కింగ్ ప్రొఫెషనల్స్కు అడ్మిషన్లు’ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది.
ఏడాది పని అనుభవం ఉన్న ఉద్యోగులు తమ కార్యాలయానికి 50 కిలోమీటర్ల పరిధిలోని కళాశాలల్లో BTech, MBA, MCA, ME, M.Tech కోర్సులు చదవవచ్చు. ఈ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగానే పరిగణిస్తారు.
Comments
Loading comments...
