వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లాలో 260 మంది ఉపాధి హామీ ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు అందలేదని సమాచారం. సకాలంలో జీతాలు రాక అద్దెలు చెల్లించలేక, కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరించి బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

