వార్తలకు తిరిగి వెళ్లండి
ఉద్యోగాల మోసం: ఇద్దరికి జైలు

విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని 27 మంది వద్ద రూ. 50 లక్షలు కాజేసిన కేసులో నాగిరెడ్డి వెంకటరమణ, నాగిరెడ్డి పోతయ్యలకు మూడేళ్ల జైలు శిక్ష ఖరారైంది.
స్టీల్ప్లాంట్ పోలీసులు వారిపై నాన్బెయిలబుల్ వారెంట్లు అమలు చేసి, కోర్టులో హాజరుపరిచిన అనంతరం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
Comments
Loading comments...