Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానాపురంలో జన్ శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో ధ్రువపత్రాల పంపిణీ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 01, 2026 9:26 PM విశాఖపట్నంGeneral
జ్ఞానాపురంలో జన్ శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో ధ్రువపత్రాల పంపిణీ - Udayam
విశాఖఆధ్వర్యంలో జ్ఞానాపురంలో ఎక్స్-ట్రైనీస్ మీట్ మరియు ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ డ్రెస్ మేకింగ్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన 40 మంది శిక్షణార్థులకు, విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ ఎం.ఎం.ఎన్. పరశురామరాజు ముఖ్య అతిథిగా హాజరై ధ్రువపత్రాలను అందజేశారు.

Comments

G
Loading comments...