Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలానికి చెందిన విద్యార్థి నిట్ లో సీటు సాధించాడు

Follow Udayam on Google
p.g.murthy Aug 15, 2026 9:15 PM మంచిర్యాలGeneral
జన్నారం మండలానికి చెందిన విద్యార్థి నిట్ లో సీటు సాధించాడు - Udayam
జన్నారం మండల కేంద్రానికి చెందిన ఆజ్మీరా రామ్ తేజ్ నాయక్ అరుణాచల్ ప్రదేశ్ లోని నిట్ లో సీటును సాధించారు. మండల కేంద్రానికి చెందిన బద్రి నాయక్- సుజాత దంపతుల కుమారుడు రామ్ తేజ్ ఇటీవల నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు దేశ స్థాయిలో ఎస్టీ విభాగంలో 3524 ర్యాంకును సాధించారు. దీంతో ఆయనకు అరుణాచల్ ప్రదేశ్ లోని నిట్ లో సీటును పొందారు. రామ్ తేజ్ నాయక్ ను అందరూ అభినందించారు.

Comments

G
Loading comments...