వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కమ్మలవాండ్లపల్లి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందాడు.
విషయాన్ని తెలుసుకున్న పెనుగొండ నియోజకవర్గ ఇంచార్జ్ కుమార్, గోరంట్ల జనసేన నాయకులు కలసి వెంకటేష్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు 33 వేలు ఆర్థిక సాయం అందించారు.
Comments
Loading comments...

