వార్తలకు తిరిగి వెళ్లండి

జియమ్మవలస పీహెచ్సీని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ అండ్ టీబీ అధికారిణి డాక్టర్ షేక్ హఫీజా సోమవారం తనిఖీ చేశారు. పీహెచ్సీలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాల పరిశీలించారు. ఈహెచ్ఐర్, ఈ-ఔషధం, టీబీ సేవలపై సిబ్బందిని వివరాలు తెలుసుకున్నారు.
మందుల నిల్వలను పరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని ఫార్మసిస్ట్ దిలీప్కు సూచించారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
Comments
Loading comments...

