Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో తగ్గుముఖం పట్టిన నేరాలు

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 8:38 PM విజయనగరంGeneral
జిల్లాలో తగ్గుముఖం పట్టిన నేరాలు - Udayam
విజయనగరం జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న పటిష్ట భద్రతా చర్యలు, సమర్ధవంతమైన పోలీసింగుతో గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్‌ బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు, బాలలపై అఘాయిత్యాలు, గంజాయి కేసుల్లో ఈ మార్చు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నేరాల నియంత్రణకు తమ శాఖ నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తోందని ఎస్పీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...