వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎండలు విపరీతంగా పెరిగాయి.
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా లింగాల లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కిష్టంపల్లి 38.9 డిగ్రీలు, ఐనోల్ 38.2 డిగ్రీలు, జటప్రోలు 37.1 డిగ్రీలు, కొండరెడ్డిపల్లి 36.8 డిగ్రీలు, పెద్దుర్ 36.6 డిగ్రీలు, తోటపల్లి 36.4 డిగ్రీలు, యంగంపల్లి 36.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో వర్షం కురవలేదు.
Comments
Loading comments...

